నాట్టు :

నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటీనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండిఆరుఆకులున్ను నారును ఉపమోగించాలి.ముదురు నారును నటితే దిగుబడి తగ్గుతుంది. నాటు నాటితే పిలకలు ఎక్కువగతొడిగే అవకాశముంది.నట్టువేసేతప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్ లో చ //మీ //కు ౩౩ మూనలు,రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ .బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు,పురుగు మందులు,కలుపు మందులు వెయటానికి ఇంకా ఫైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి.వరిరకాల కలపరిమితిని బట్టి కుదుళ్ళు సంఖ్య ను నిర్దారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పోలాల్లో తక్కువ కుదుళ్ళు ,భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నా టినపుడు కుదుళ్ళు సాంఖ్యను పెంచి, దగ్గర దగ్గరగా, కుదురుకు 4,5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటినాపుడు నత్రజని ఎరువును మూడు దఫాలుగా గాక,రెండు దఫాలుగా- అంటే 70 శాతం దమ్ములోను మిగితా౩౦ శాతం అంకురందశలోనూవాడాలి.