ఎరువులు

చివరి దుక్కిలో ఎకరాకు 2టన్నుల పశువుల ఎరువు,ఖరిఫ్ లో 8కిలోలు,రబీ లో 16కిలోలు నత్రజని ,ఈ రెండు కాలల్లోను 20కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి.అంతరమైన వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది.ప్రధాన పైరుకు,అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి.