నీటి యాజమాన్యం :

మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుసెనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా భూమిలోని తేమను ఆవిరి కాకుండా కాపాడవచ్చు.