ఎరువులు:

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి లేదా పచ్చి రొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి.వర్షాధారపు పైరుకు నత్రజని 24+ భాస్వరం 16+ పోటాష్ 20కి/ఎకరాకు.ఆఖరి దుక్కిలో నత్రజని 12+భాస్వరం 16+పోటాష్ 10కి/ఎకరాకు,పై పాటుగా నత్రజని 12+పోటాష్ 10 కి/ఎకరాకు నీటి వసతి క్రింద నత్రజని 120+భాస్వరం24 +పోటాష్ 48 కి/ఎకరాకు,ఆఖరి దుక్కిలో నత్రజని 30 +భాస్వరం 24+పోటాష్ 12కి/ఎకరాకు,పై పాటుగా మూడు దఫాలుగా నత్రజని 30+ పోటాష్ 12కి/ఎకరాకు చొప్పున,నాటిన నెల తర్వాత నుంచి 3 వారాల వ్యవధిలో వేయాలి.