ఎరువులు

భూమిని బాగా దుక్కి దున్ని విత్తటానికి ముందు హెక్లారుకు 20 కిలో ల నత్రజని ,50 కిలోల భాస్యరం నిచ్చే ఎరుపులను వేసి గోఱ్ఱుతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము పాగు చేసేతప్పుడు ఎరువులువాడనవసర౦ లేదు.