సత్యర భూసార పరీక్ష చేయుటకై సమూనాను సిద్ద౦ చేయుట :

సేకరి౦చిన నమూనాను ఒక పళ్లెమూపై పరచి గుండ్రాయినికాని , రోకలితో గాని మెత్తటి పొడిగా మార్చి 1/4 వ౦తు మట్టి నమూనాని శుభ్రమైన ప్లాస్టిక్ స౦చిలో సేకరి౦చి స౦బ౦ధిత సమాచారన్ని ఒక కాగితములో రాసి దానిలో వేయాలి.

నమూనాలను పైరు కోయగానే ముఖ్యంగా వేసవి కాలంలో సేకరించితే మ౦చిది.


సత్వర మట్టి పరీక్షా విధానములో ఉదజని సూచిక :


  • 5 గ్రా . మట్టి నమూనాను చె౦చాతో కొలిచి బీకరులో వెయ్యాలి
  • 2 గి౦జల పరిమాణము గల బోగ్గు పొడిని అ౦దులో వెయ్యాలి
  • 10.మి.లీ .పి.హె.ద్రావకం-1 అందులో పోయాలి(10 ml కొలత పరిమాణ౦నుపమోగించి).
  • ఒక పరీక్ష నాళిక తీసుకొని దానిలో గరాటును పెట్టాలి.
  • గు౦డ్రముగానున్నఫిల్టర్ పేపర్ను తీసుకొని నాలుగు మడతలుగా చేసి ,మూడు భా భాగములని ఒకవైపున కు మడచి, కొను ఆకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి.అది గరాటునకు అతుకుకోనుటకు కిట్లో వున్నడిస్టేల్ నీళ్లతో తడపాలి.
  • గాజుకడ్డీతో బీకరులోవున్న మట్టి మిశ్రమాన్ని ఐదు నిమిషాలు కలపాలి.
  • తరువాత నెమ్మదిగా బీకరులో వున్న ఈద్రవన్ని ఫిల్టర్ పేపరుపై పోయాలి.
  • 2 మి.లీ .వడబోసిన ద్రవాన్నిసేకరి౦చాలి.
  • 3-4 చుక్కలు పిహెచ్ - 2 ద్రావకాన్ని అందులో డ్రాపరుతో వేసి బాగా ఆడించాలి .
  • పరీక్షా నాళికలోని ద్రవము రంగును పిహెచ్ కలర్ చార్టుతో పోల్చి నమూనా యొక్క ఉదజని సూచికను నిర్ణయించాలి.
ఉదజని సూచన విశ్లేషణ ఫలితాలు:
పిహెచ్ పంటలకు అనుకూలము
9 అన్ని పంటలకు హానికరము
8-9 చాల పంటలకు హానికరము
6-8 అన్ని పంటలకు హానికరము
5-6 చాల పంటలకు హానికరము
0-5 అన్ని పంటలకు హానికరము
కర్బునము స్ధాయి నిర్ణయి౦చు విధాన౦ :
  • ఒక పరీక్షా నాలికలో 1 గ్రా .చిన్మ చెరిచాతో మట్టి నమూనాను తీసుకోవాలి.
  • పరీక్ష నాళికలో 2 మి-లీ- కర్చనపు-1 ద్రావకాన్ని వేసి కలషాలి (lOml కొలత పరిమాణ౦ నుపయోగిరిచి).
  • ఆ తరువాత 2 మి.లీ. కర్చనపు -2 ద్రాపకాన్ని వేసి డ్రాపరు ద్వారా పరీక్త నాళీకసు కలపాలి.ఈ ద్రవము యాసిడ్. కావున జాగత్తగా వెయ్యాలి.
  • ఇట్టీ రసాయనాలసు కలపినపడు పరీక్షా నాళీక అ౦చుల ద్వారా నెమ్మదిగా పదులుతూ పరీక్త నాళికసు పలయాకారములో తిపాఎలి.
  • ఈ విధముగా కలిపిన పరీక్త నాళీకసు స్టా౦డులో 5 నిమిషాలు ఉ౦ఛాలి.
నత్రజని స్థాయి నిర్డయి౦చు విధానము:
  • మట్టీ కలిపె బాటిళ్లో చిన్న చె౦చాతో 1 గ్రా. మట్టి నమూనాను తీసుకోవాలి.
  • కొలత పరిమాణ౦ సహయముతో 10 మి.లీ. నత్రజని ద్రావకం -1 ను వెయ్యాలి.
  • బాటిల్ మూత గట్టీగా బిగి౦చి 3 నిమిషాలు నేలకు సమా౦తరముగా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి- మళ్లీ బాటిల్ లోని ద్రాపకాన్ని 2 నిమిషాలు కలపాలి.
  • ఒక పరీక్త నాళికలో ఫీల్డర్ పేపరుతో ఉన్నగరాటు పేట్టీ బాటిల్ లోని ద్రాపకాన్ని పోసి పడపోయాలి
  • 5 మి .లీ . పడబోసిన ద్రాపకాన్ని సేకరించాలి. రె౦డు గి౦జల పరిమాణము నత్రజని-2 పొడిని చిన్నచె౦చా సహాయముతో పరీక్త నాళికలో వేసి 2 నిమిషాలు బాగా కలపాలి.
  • పరీక్ష నాళికసు స్టా౦డులో 10 నిమిషాలు కుదుపకు౦డా ఉ౦చాలి.
  • పరీక్ష నాళికలో ద్రవము యొక్క ర౦గుసు నత్రజని ర౦గుల చార్టతో పోలిఎ మట్టి సమూనా యొక్క నత్రజని స్ధాయిని నిర్డయించాలి.
భాస్వరము స్ధాయి నిరణయంచు విధానము:
  • మట్టీ కలిపె బాటిలో పెద్ద చెంచను ఉపయోగించి ఒక చె౦చా అనాగ 2.0గ్రా. మట్టి సమూనాను తీసుకోవాలి.
  • సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడిని దీనిలో వెయ్యాలి.
  • భాసరపు ద్రావకము-1 ను ఉపయోగించి వాటిలో 20 మి.లీ.పొయ్యాలి. బాటిల్ మెక్క గట్టీగా మూసివేసి 3 నిమిషాలు నేలకు సమా౦తరము గా ఆడి౦చిన తరువాత 3 నిమిషాలు కదపకు౦దా ఉ౦చాలి. మళ్ళి బాటిల్ లోని ద్రావకాన్ని నిమిషాలు కలపొలి.
  • ఓపరీక్ష నాళికలో పిల్టర్ పెపరుతో వున్న గరాటు పెట్టి బాటిల్లోని ద్రావకన్నిపోసి వడబోయ్యాలి.
  • 5.మి.లి .వడబోసినద్రావకాన్ని సేకరించాలి.(౩-4 చుక్కలు)భాస్వరము -2ద్రావాకము అందులో డ్రాపరుద్వారావేసినెమ్మదిగా కలపాలి. ఇలా చేసినప్పుడు పరీక్షనాళికలో బుడగలువచ్చును.
  • 4 మి.లీ.భాస్వరము(౩)ద్రావకన్ని కలపాలి. ఆ తరువాత చిన్నగొధుమ గింజ అంత(కోలత పరిమాణ౦నుపమోగించి)భాస్వరము(4)రసాయనాన్ని(పొడిని) అందులో వేసిబాగా కలపాలి.
  • ఈ పరీక్షనాలికను స్టా౦డులో 10 నిముషాలు ఉంచాలి.
  • పరీక్ష నాళికలో ద్రవము మొక్క రంగును భాస్వరము రంగుల చార్టుతో పోల్చనమూనా మొక్క భాస్వరము స్థాయిని నిర్ణయి౦చాలి.
పొటాష్ స్ధాయి నిర్ణయి౦చు విధానము:
  • మట్టీ కలిపె బాటిల్ ల్లో పెద్ద చె౦చాను ఉపయోగి౦చి ఒక చెంచా అనగా 2 గ్రా మట్టీ నమూనాసు తీసుకొని దానికి కొలత పరిమాణంతో10 మి.లీ . పొటాష్-1 ద్రావకాన్ని పోసి మూత పెట్టీ భూమికి సమాంతరముగా 2 నిమిషములు కలపాలి
  • పరీక్ష నాళికలో ఫిల్డర్ పేపరువున్న గరాటు పెట్ఠాలి.
  • కలిపిన తరువాత బాటిల్ లొని ద్రావకాన్ని గరాటులో పోసి వడబోయాలి.
  • పరీక్ష నాళికలో 5 మి-లీ. వడగట్టీన ద్రవాన్నిసేకరించాలి.
  • పరీక్ష నాళికలో పొటాష్-2 ద్రాపకాన్ని 3,4 చుక్కలు వడగఱ్ఱిస ద్రావకములో వేసి బాగా కలపాలి.
  • తరువాత 2 నిమిషాలు ఆగితే బాటిల్ లో పాలు లా౦టి తెల్లటి ర౦గు ఏర్పడుతుంది.
  • ఈ తెల్లటి ఫాలలా౦టి రంగుసు పొటొష్ చార్టుతో పోల్చి నమూనాలో పొటాష్ స్థాయిని నిర్ణయి౦చాలి.
గ౦ధకపు స్ధాయి నిర్డయి౦చు విధానము:
  • ఒక పరీక్ష నాళీకలో 2 గ్రా. మట్టీ నమూనాను తీసుకోవాలి.
  • సూక్ష్మ పరిమాణంలో బొగ్గు పొడి దీనిలో వేయాలి ( 2 గింజలు)
  • గ౦ధకపు ద్రావకము-1 కొలత పరిమాణం సహయంతో 10 మి.లీ. పోయాలి.
  • పరీక్ష నాళిక మూతికి రబ్బరు కార్క బిగి౦చి 3 నిమిషాలు నేలకు సమాంతరముగా ఆడి౦చిన తరువాత స్టా౦దులో ఉ౦చాలి.
  • వేరే పరీక్ర నాళిక తీసుకొని దానిలో గరాటు పెట్టాలి.
  • గుండ్రముగా నున్నఫీల్టర్ పేపరుసు తీసుకొని నాలుగు మడతలుగా చేసి మూదు భాగములను ఒకనైపుకు మడిచి కోసు అకారముగా చేసి దానిని గరాటులో ఉంచాలి. అది గరాటుసకు అతుకు కొనుటకు కిట్ లో పున్నడిస్టిల్ నీళ్లతో తడపాలి
  • పరీక్ష నాళికాలో పోరాష్-2 ద్రావకాన్ని 3,4 చుక్కలు వడగట్టిన ద్రావకములో వేసి బాగా కలపాలి.
  • తరువాత 2 నిమిషాలు ఆగితే బాటిల్ లో పాలు లాంటి తెల్లటి రంగు ఏర్పడుతుంది.
  • ఈ తెల్లటి పాలలాంటి రంగును పోటాష్ చర్టుతో పోల్చి నముఉనాలో పోటాష్ స్థాయిని నిర్ణయి౦చాలి
సున్నపు స్ధాయిని నిర్డయి౦చు విధానము:
  • ఒక గాజు ముక్య మీదగాని ,స్టిక్ కాగితము మీదగావి కొర్థిపొటి మట్టి సమూనాసు (2 గ్రా.) వేయాలి.
  • ఈ మట్టి నమూనా మీద సున్నపు నేల ద్ర్రాపకమును డ్రాపరు ద్వారా 3-4 చుక్కలు వేయాలి.
  • ఇలా వేసినపప్పుడు మట్టి ను౦డి బుడగలు బుడగలుగా ఏరఎడును.
  • మట్టీలో బుడగలు ఏరఎడక పోతే నమూనా సున్నప్ప నేల కాదని , బుడగలు కొద్ది మాతమే ఏరఎడిసచో కొద్ది స్థాయిలో భూమిలో సున్నం ఉన్నదని, బుడగలు తప్ర౦గా ఉ౦టే ఎకువ స్టాయిలో భూమిలో సున్నము ఉన్నదని నిర్ణయి౦చుకోవాలి
సిఫారస్ చేసిన ఎరువుల మోతాదు :

పోషక విలువలు తక్కవ ఉన్నచో సిఫారస్ చేపిసే ఎరుపు మోతాదు క౦టే 33 % ఆధిక౦గా వాడాలి.పోషక విలువలు అధిక౦గా ఉన్నట్లయితే సిఫారస్ చేసిన మోతాదు కన్నా౩౩ % తక్కవ వెయ్యాలి. పోషక విలువలు మధ్యస్థ౦గా ఉన్నట్లయిలే సిఫారన్ చేసిస మోతాదు పుకారంగా వాడాలి.